Friday, 2 April 2021

పరిషత్ ఎన్నికల జాప్యం మంచిది కాదు , రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో : ఎస్ఈసి నీలం సాహ్ని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నిర్వహణపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికల నిర్వహణపై చర్చించటం కోసం రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించిన నీలం సాహ్ని పలు కీలక వ్యాఖ్యలు చేశారు .

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sG3FFk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour