Friday, 2 April 2021

కాంగ్రెస్‌కు హైఓల్టేజ్ షాక్: ప్రియాంకా గాంధీ అలర్ట్: భర్తకు: కొద్దిరోజుల పాటు ప్రచారానికి దూరం

న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోన్న వేళ.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న దశలో.. కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా కొద్దిరోజుల పాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PjGulX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour