దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే అత్యంత వేగంగా కరోనా వైరస్ విస్తరిస్తోందని కేంద్రం చెబుతోంది. ఇదే అంశంపై నిన్న ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. ఇదే క్రమంలో ఏప్రిల్ 11 నుంచి 14 వరకూ టీకా ఉత్సవ్ నిర్వహించాలని సూచించారు. అంటే ఈ నాలుగు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3s0QpKb
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment