తెలుగుదేశం పార్టీపై అనునిత్యం నిప్పులు చెరిగే వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి తాజాగా మరోమారు టీడీపీపై విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సీఎం అన్నారని, ఆ తర్వాత లొకేషన్ సీఎం అవుతాడని, ఇప్పుడు అచ్చెన్నాయుడు ఏకంగా సీఎం అంటూ టిడిపి పెయిడ్ ఆర్టిస్టులు భజన చేస్తున్నారని విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3uvFCJC
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment