ముంబై: మహారాష్ట్ర.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులకు హాట్స్పాట్గా మారింది. ఈ మధ్యకాలంలో రోజూ అరలక్షకు పైగా కొత్త కేసులక్కడ పుట్టుకొస్తున్నాయి. వాటి తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కరోనా వైరస్ కేసులు వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి వారాంతపు రోజుల్లో లాక్డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. ప్రధాన నగరాలు, జిల్లా కేంద్రాల్లో 144 సెక్షన్ విధించింది. రాత్రి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39UlGZ2
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment