Thursday, 22 April 2021

తెలుగు రాష్ట్రాల్లో బ్లాక్ దందా : సామాన్యుల నిలువుదోపిడీ .. ఒక్క రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ ఎంతంటే !!

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కష్టకాలంలో బ్లాక్ మార్కెట్ జోరందుకుంది. కరోనా బాధితులకు అందించే వైద్యానికి సంబంధించి వినియోగించే మందులు, ఇంజక్షన్ల ధరలకు కట్టడి లేకుండాపోయింది. శ్వాసకోశ సమస్యతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు ఇచ్చే రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ ధర ఒక్కో ఇంజక్షన్ కు 30 వేల రూపాయల దాకా బ్లాక్ మార్కెట్లో పలుకుతోంది. మొత్తం రెమ్‌డెసివిర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ndK1OZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour