Thursday, 22 April 2021

మృత్యు ఘంటికలు.. 24 గంటల్లో ఒకే ఆస్పత్రిలో 25 మంది మృతి... ఆక్సిజన్ కొరతతో ఢిల్లీ ఆస్పత్రుల విలవిల...

ఢిల్లీ ఆస్పత్రుల్లో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో మొత్తం 306 మంది కరోనాతో చనిపోయారు. ఇందులో ఒక్క సర్ గంగరాం ఆస్పత్రిలోనే 25 మంది కరోనాతో మృతి చెందారు. ఆక్సిజన్ అందకపోవడమే వీరి మరణాలకు కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఆస్పత్రి యాజమాన్యం చేసిన ట్వీట్‌ కూడా ఇందుకు ఊతమిస్తోంది. 'గడిచిన 24 గంటల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3axCbL7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour