Friday, 23 April 2021

ఆక్సిజన్‌ కొరతపై గత ఏడాదే హెచ్చరికలు- అయినా కేంద్రం పట్టించుకోలేదా ?

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులతో ఆక్సిజన్ కొరత తీవ్ర సమస్యగా మారిపోయింది. మహారాష్ట్ర, కర్నాటకతో పాటు పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో అల్లాడుతున్నాయి. అయినా కేంద్రం తక్షణ చర్యలు తీసుకోలేకపోతోంది. గతేడాది కరోనా సమయంలోనే ఆక్సిజన్ కొరతపై పలు విజ్ఞప్తులు, సూచనలు, హెచ్చరికలు వచ్చినా కేంద్రం పట్టించుకోలేదు. దీంతో ఈ పరిస్ధితి ఎదురైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ayr0lv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour