Friday, 16 April 2021

సాగర్ ఉపపోరులో ఎవరి ధీమా వారిదే.!నెలకొన్న త్రిముఖ పోటీ.!గులాబీ పార్టీకి అంత ఈజీ కాదంటున్న విశ్లేషకులు.!

నాగార్జున సాగర్/హైదరాబాద్ : నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారానికి తెరపడింది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తుండగా, సాగర్ ప్రజల తీర్పు ఈ సారి భిన్నంగా ఉండే అవకాశం ఉందనే అంచనాలు తెరమీదకు వస్తున్నాయి. అధికార గులాబీ పార్టీ ఎలాగైనా సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ గెలిచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aga1Ee
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour