Friday, 16 April 2021

కరోనా ఎఫెక్ట్... టీఆర్ఎస్ ద్విదశాబ్ది వేడుకలకు బ్రేక్... వాయిదా వేసిన పార్టీ అధిష్ఠానం...

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను వాయిదా వేసుకుంది. ఈ నెల 27న పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించినప్పటికీ... కరోనా కారణంగా అనుకోని బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వేడుకలను వాయిదా వేయడమే సరైనదని పార్టీ అధిష్ఠానం నిర్ణయించింది. త్వరలోనే వరంగల్,ఖమ్మం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mTDzfP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour