Friday, 16 April 2021

ఎన్నికల వేళ విపక్షాలపై కేంద్ర సంస్ధల పంజా- తర్వాత గప్‌చుప్‌- బీజేపీలో చేరితే ఓకే

2014లో నరేంద్రమోడీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా విచిత్రమైన పరిస్ధితి కనిపిస్తోంది. దేశంలో, రాష్ట్రాల్లో ఏ ఎన్నికలు జరిగినా కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీ, ఐటీ, డీఆర్ఐ విపక్ష నేతల్ని టార్గెట్‌ చేస్తున్నాయి. కేవలం ఎన్నికల సమయంలోనే జరుగుతున్న ఈ దాడులు, దర్యాప్తులు ఆ తర్వాత మాత్రం మూలనపడిపోతున్నాయి. ఓసారి ఎన్నికలు ముగిశాక

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3v0XAnT
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour