Wednesday, 7 April 2021

రఘురామకృష్ణంరాజుకు సీబీఐ కోర్టు ఝలక్‌ -జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్ తిరస్కరణ

వైసీపీ రెబెల్‌ ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు హైదరాబాద్‌ సీబీఐ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు అక్రమాస్తుల కేసులో గతంలో మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ రఘురామరాజు సీబీఐ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటిషన్‌ను విచారణార్హం కాదంటూ సీబీఐ కోర్టు తిప్పిపంపింది. ఏపీలో వైసీపీ ప్రభుత్వాధినేతగా ఉన్న వైఎస్‌ జగన్‌కు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3fM9FZt
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour