Wednesday, 7 April 2021

షాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని అండ: ఎంపీ రఘురామ

సొంత పార్టీపై, పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తోన్న నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తాజాగా సంచలన శపథం చేశారు. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నిన్న సీబీఐ కోర్టులో పిటిషన్ వేసి ఆయన.. వైసీపీ అధినేత వల్ల తనకు ప్రాణహాని ఉందని, ఈ మేరకు బెదిరింపు కాల్స్ కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39QVNcF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour