Wednesday, 7 April 2021

తిరుపతిలో వైసీపీ జాతిరత్నాలు , ఏడు నియోజకవర్గాల్లో ఏడుగురు దందా రాయుళ్ళు : పంచుమర్తి పంచ్ లు

తిరుపతిలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార ,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిని మించి ఒకరు విమర్శల పర్వానికి తెర తీస్తున్నారు . తాజాగా టిడిపి ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైసిపి జాతి ముత్యాలు పాల్గొంటున్నారు అంటూ వైసీపీ మంత్రులను టార్గెట్ చేశారు . ఏడు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dCj1Ey
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour