Friday, 16 April 2021

ఏబీ మరో సంచలనం- వివేకా హత్యపై సీబీఐకి లేఖ- కీలక ఆధారాలు ఇస్తానంటూ

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన వైఎస్‌ జగన్ బాబాయ్‌ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. దాదాపు ఏడాదిన్నరగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ.. ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది. దీంతో ఈ హత్య కేసుపై అటు సీబీఐతో పాటు ఇటు వైసీపీ సర్కారు కూడా తీవ్ర విమర్శల పాలవుతున్నాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e63jld
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour