Friday, 16 April 2021

Coronavirus:సెకండ్ థర్డ్ వేవ్ మరింత ప్రమాదకరం : కర్ఫ్యూలతో కట్టడి సాధ్యమేనా, నిపుణుల మాటేంటి?

కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. భారత్‌లో ప్రస్తుతం సెకండ్ వేవ్ నడుస్తోంది. 2021 ప్రారంభంలో కరోనావైరస్ పీడ వదిలిందని అంతా ఊపిరి తీసుకుంటున్న క్రమంలో పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరుగుతూ వచ్చాయి. దీనంతటికీ కారణం ప్రజలు అలసత్వం వహించడం వల్లే అని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో కొత్త స్ట్రెయిన్ కూడా దేశంలోకి ప్రవేశించడంతో ఆ వ్యాప్తి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3e4Wb8V
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour