Wednesday, 7 April 2021

రఘురామకు కుక్కల వ్యాన్, బోన్ గతి: దేవుడు కూడా కాపాడలేడు: నందిగం సురేష్ ఉగ్రరూపం

అమరావతి: సాధారణంగా సౌమ్యంగా కనిపించే వైసీపీకి చెందిన బాపట్ల లోక్‌సభ సభ్యుడు నందిగం సురేష్.. ఉగ్రరూపం దాల్చారు. సొంత పార్టీకే చెందిన తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై విరుచుకునిపడ్డారు. నిప్పులు చెరిగారు. రఘురామ కృష్ణంరాజు జైల్లోకి వెళ్లే రోజులు ఎంతో దూరం లేవని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరాముడి తరహాలో పరిపాలన సాగిస్తున్నారని,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mrVYjZ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour