Wednesday, 7 April 2021

జగన్‌ సర్కార్‌కు భారీ ఊరట- రేపే పరిషత్‌ ఎన్నికలు- కౌంటింగ్ మాత్రం వాయిదా

ఏపీలో ఎంటీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై ఉత్కంఠ వీడిపోయింది. పరిషత్‌ పోరుకు ఎస్ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని టీడీపీ వేసిన పిటిషన్‌పై సింగిల్‌ బెంచ్‌ విచారణ జరిపి ఎన్నికలకు బ్రేక్‌ వేసింది. అయితే దీనిపై ఎస్ఈసీ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు... రేపు ఎన్నికలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించింది. అయితే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sY6XnD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour