Wednesday, 7 April 2021

త్రిపుర సీఎం బిప్లబ్ దేబ్‌కు కరోనా కాటు -హోం ఐసోలేషన్‌ -ఇటీవలే ‘స్వయం ప్రతిపత్తి’ ఎన్నికలో పాల్గొని..

విచిత్ర, వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ కరోనా మహమ్మారి బారినపడ్డారు. ఇటీవల త్రిపురలోని స్వయంప్రతిపత్తి జిల్లాల మండళ్ల(ఏడీసీ)కు జరిగిన ఎన్నికల్లో విస్తృతంగా తిరిగిన ఆయనకు బుధవారం నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్-19 పాజిటిగా తేలింది. షాకింగ్: జగన్‌పై సర్పయాగం -అంతు తేల్చేదాకా ఏపీలో అడుగు పెట్టను - నాకు ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dFRbHF
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour