Monday, 26 April 2021

Delhi కరోనా పరిస్థితిపై వన్‌ఇండియా రిపోర్టు: పెరుగుతున్న మృతుల సంఖ్యకు కారణమిదే..!

కరోనా వైరస్... ఎక్కడో చైనాలో పుట్టి ప్రపంచాన్నంతటిని గడగడలాడిస్తున్న కనిపించని వైరస్. ఈ మహమ్మారి భారత్‌లో విలయతాండవం ఆడుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. ఈ కనిపించని శతృవుకు ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇక అన్ని రాష్ట్రాలకంటే అత్యంత దుర్బేధ్యంగా మారింది ఢిల్లీలోని పరిస్థితి. చాలా హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ కొరత రావడంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gD798i
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour