Wednesday, 7 April 2021

కారులో ఒంటరిగా ఉన్నా.. మాస్కు తప్పనిసరి: హైకోర్టు కీలక తీర్పు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్నా కూడా.. మాస్కు ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. కారులో ఒంటరిగా ప్రయాణిస్తూ మాస్కు ధరించనందుకు ఢిల్లీ పోలీసులు జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను విచారించిన జడ్జీ ప్రతిభా ఎం సింగ్ ఈ మేరకు తీర్పు వెలువరించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3ux9Fku
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour