Wednesday, 7 April 2021

నగ్నంగా ఫోటోలకు ఫోజులు.. 11 మంది గుర్తింపు, దేశ బహిష్కరణ

ఆధునికత మోజులో విశృంఖత్వం జడలు విప్పి నాట్యం చేస్తోంది. డెవలప్ పేరుతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. సాంప్రదాయ భారతదేశంలోనే కొన్నిచోట్ల పాశ్చాత్య వాసన గుప్పుమంటోంది. ఇక దుబాయ్ లాంటి దేశాల్లో అయితే చెప్పలేం. ఇటీవల దుబాయ్‌లో ఉక్రెయిన్‌కి చెందిన మహిళలు నగ్నంగా ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీనిని దుబాయ్ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2PFVYkh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour