Tuesday, 27 April 2021

కరోనా సంక్షోభం వేళ .. నిశ్శబ్దంగా ప్రేక్షక పాత్ర పోషించలేమని సుప్రీం కీలక వ్యాఖ్యలు

కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రేక్షక పాత్ర పోషించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.కరోనా మహమ్మారి కారణంగా ఆయా రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను హైకోర్టులలో విచారణ జరుపుతూ మెరుగైన స్థితిలో పర్యవేక్షిస్తున్నప్పటికీ ఈ సంక్షోభ సమయంలో తాము స్పందించకుండా ఉండలేమని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. హైకోర్టులు వివిధ రాష్ట్రాల్లో పిటిషన్లను విచారించడాన్ని ఆపాలని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vAA3KP
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour