Tuesday, 27 April 2021

ఏపీలో ఇక ఆ ఆస్పత్రులన్నీ కరోనాకే -భవంతుల్లేకుంటే కాలేజీల్లో -104 ద్వారా గంటల్లో బెడ్లు: సీఎం జగన్

కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది. కోవిడ్ వైద్య సేవలను మరింత విస్తృతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. అదే సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి, కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దిశానిర్దేశం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3exOfNv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour