Tuesday, 27 April 2021

మే 1 నాటికి భారత్‌కు రష్యా స్పుత్నిక్ వీ కరోనా వ్యాక్సిన్

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు విజృంభిస్తుండటంతో నెలకొన్ని విపత్కర పరిస్థితుల్లో మనదేశానికి అండగా ఉంటామంటూ ప్రపంచ దేశాలు కదిలివస్తున్నాయి. ఆక్సిజన్ తోపాటు వ్యాక్సిన్ కొరతను కూడా ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా తన వ్యాక్సిన్ ను భారత్‌కు అందించేందుకు సిద్ధమైంది. తొలి బ్యాచ్ స్పుత్నిక్ వీ టీకా డోసులు మే 1న భారత్‌కు చేరుకోనున్నట్లు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vAz8dl
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour