ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం. ఉదయం 7 గంటల ప్రాంతం. ఖమ్మం పట్టణ శివార్లలోని రైల్వే ట్రాక్. అక్కడ ట్రాక్ పై ఒక మృతదేహం పడి ఉంది. ఇంకా రక్తం కారుతోంది. కొన్ని శరీర భాగాలు తెగి పడి ఉన్నాయి. అప్పుడే అక్కడకు కొందరు బృందంగా వచ్చారు. వారిలో ముగ్గురు ఆడవాళ్లు కూడా ఉన్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3wVnnPN
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment