లక్నో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్.. దేశవ్యాప్తంగా పంజా విసురుతోంది. దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే స్థాయిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఒకవంక కరోనా నిర్మూలన కోసం ఉద్దేశించిన వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కరోనా వైరస్ ఇదివరకెప్పుడూ లేనంతగా విజృంభిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదివరకు లక్షలోపే
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3a9B6ZT
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment