మహారాష్ట్రలో విచ్చలవిడిగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం నేపథ్యంలో అక్కడి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. మే 1 వరకూ కర్ప్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. అయితే కర్ఫ్యూకు బదులుగా లాక్డౌన్ ప్రకటన రావొచ్చన్న పుకార్లు వ్యాపించడంతో మొన్నటి నుంచే వలస కార్మికులు స్వస్దలాల బాట పట్టారు. అయితే కర్ఫ్యూ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tiYT0X
https://ift.tt/eA8V8J
No comments:
Post a Comment