Wednesday, 21 April 2021

పావురంపై కేసు .. కాలికి టేప్ తో కాగితం, పాకిస్తాన్ సరిహద్దులో పట్టుకున్న భద్రతా సిబ్బంది

పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో అనుమానాస్పదంగా ఒక వైట్ పేపర్ ని తీసుకు వెళుతున్న పావురాన్ని పట్టుకున్న భద్రతా సిబ్బంది ఆ పావురం పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు . పాకిస్తాన్ సరిహద్దు నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ బోర్డర్ పోస్ట్ రోరన్‌వాలా వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఈ పావురాన్ని పట్టుకున్నారు. పాకిస్తాన్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eiMQdx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour