Wednesday, 21 April 2021

హర్షకుమార్‌ సంచలనం- జగన్‌, మంత్రులపై సీఐడీకి ఫిర్యాదు- అరెస్ట్‌, ప్రాసిక్యూట్‌ కోరుతూ

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ ఎంపీ హర్షకుమార్‌ ఇవాళ ఏపీ సీఐడీకి ఓ సంచలన ఫిర్యాదు చేశారు. వైసీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాల పథకం కోసం పేదల అసైన్డ్‌ భూములను తీసుకున్న వ్యవహారంలో సీఎం జగన్‌తో పాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్‌పై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఇందులో వీరిని అరెస్టు చేసి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3asvF8x
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour