Wednesday, 21 April 2021

ఘోరం: కరోనా సోకిందని దంపతులను ఇంట్లో పెట్టి తాళం వేశారు

అమరావతి: కరోనా కష్టకాలంలో నెల్లూరులో అవమానవీయ ఘటన చోటు చేసుకుంది. అసలే కరోనా వచ్చి అష్టకష్టాలూ పడుతున్న ఓ కుటుంబానికి.. ఇరుగుపొరుగువారు సహాయం చేయాల్సిందిపోయి.. వారిని మరింత ఇబ్బందుల్లోకి నెట్టారు. వారింటికి తాళం వేసి బయటికి రాకుండా చేశారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నగరంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న భార్యాభర్తలకు 10 రోజుల క్రితం కరోనా సోకింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dzGWpd
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour