Friday, 30 April 2021

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి: కొవిడ్‌తో జర్నలిస్ట్ రోహిత్ సర్దానా మృతిపై విచారం -అమిత్ షా, టాప్ నేతలు కూడా

‘‘రోహిత్ సర్దానా చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లారు. దేశ పురోగతిపై శక్తిమంతమైన గొంతుక వినిపించిన ఆయన, వ్యక్తిగతంగానూ దయార్థ హృదయుడు. నాతోపాటు చాలా మంది ప్రజలు టీవీలో ఆయన్ని మిస్ అవుతాం. రోహిత్ సర్దానా మృతి మీడియా ప్రపంచంలో పూడ్చలేని వెలితి. ఆయన కుటుంబం, స్నేహితులు, అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి..'' అంటూ ప్రధాని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3t4ZoL7
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour