Friday, 30 April 2021

రెమిడెసివిర్ డూప్లికేట్.. బ్లాక్ మార్కెట్ : ఖాళీ సీసాలో సెలైన్ లిక్విడ్ నింపి ప్రాణాలతో జోరుగా దందా !!

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కరోనా సోకిన బాధితులకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు అనివార్యంగా మారాయి. మార్కెట్లో వీటికి కొరతను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు బ్లాక్ లో దందా చేస్తూ, డూప్లికేట్ ఇంజక్షన్ లను తయారు చేస్తూ కరోనా రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఈ దందా విచ్చలవిడిగా సాగుతోంది. కాదేది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3xDLzXi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour