Friday, 30 April 2021

సీఎం జగన్ తన కుమార్తెలను కరోనా ఉన్న రూమ్ లోకి పంపుతారా ? రెండో రోజు దీక్షలో ప్రశ్నించిన కేఏ పాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవతరగతి మరియు ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఏ.పాల్ రెండవ రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. నిన్న విశాఖలో తన కన్వెన్షన్ భవనంలో దీక్షకు దిగిన కే ఏ పాల్, సీఎం జగన్ పరీక్షలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకునే వరకు ఈ దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gRTwm2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour