హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో దేశంలో పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, ఇదే సమయంలో తెలంగాణ సర్కారు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆస్పత్రుల్లో 10వేలకుపైగా బెడ్లకు ఆక్సిజన్ అందిస్తామని ఇటీవల ప్రకటించింది. ఆక్సిజన్ లైన్స్ ద్వారా అందిస్తామని చెప్పటినప్పటికీ.. ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు పడకపోవడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/331hTp9
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment