Wednesday, 21 April 2021

బీజేపీ భక్తులతో భజన కోసం రెడీ: మోడీ స్పీచ్‌పై జగన్ వ్యూహకర్త సెటైర్లు మామూలుగా లేవుగా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా, అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఏ దేశంలోనూ లేనివిధంగా రోజువారీ కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. పాజిటివ్ కేసుల రికార్డుల్లో భారత్ టాప్‌లో ఉంటోంది. ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల వ్యవధిలో నమోదైన రోజువారీ కేసులను పరిగణనలోకి తీసుకుంటే..భారత్‌ దరిదాపుల్లో ఏ దేశమూ లేదు. దేశంలో 62 శాతం పాజిటివ్ కేసుల గ్రోత్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3dBKZBD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour