Tuesday, 6 April 2021

టీఎంసీ నేత ఇంట్లో ఈవీఎంతోపాటు రాత్రంతా ఎన్నికల అధికారి: వేటు పడింది

కోల్‌కతా: ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఉలుబేరియాలోని ఓ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత ఇంట్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం) లభ్యమైంది. అంతేగాక, ఈవీఎంతోపాటు ఎన్నికల సెక్టార్ అధికారి కూడా టీఎంసీ నేత ఇంట్లోనే రాత్రంతా పడుకోవడం గమనార్హం. టీఎంసీ లీడర్ గౌతమ్ ఘోష్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/39HPRTi
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour