Tuesday, 6 April 2021

జగన్ బండారం బయటపడకూడదని, కొడుకు కోసం వైఎస్ విజయమ్మ ఆరాటం : టార్గెట్ చేస్తున్న టీడీపీ

వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై కొనసాగుతున్న విమర్శల నేపథ్యంలో మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేశారో వారిని కచ్చితంగా శిక్షించాలని వైయస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ బహిరంగ లేఖ రాశారు. ఇది తాను, సీఎం జగన్, షర్మిల చెబుతున్న మాట అని, ఇందులో రెండు అభిప్రాయాలు లేవని పేర్కొన్నారు. అయితే విజయమ్మ బహిరంగ లేఖపై టిడిపి నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2Pu6vz3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour