Tuesday, 6 April 2021

వైఎస్ జగన్‌తో రమణ దీక్షితులు భేటీ: తిరుపతి ఉప ఎన్నిక వేళ..: పింక్ డైమండ్ ఇష్యూ

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూరకంగా కలిశారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుడిగా తనను పునర్ నియమించడం పట్ల ఆయన ముఖ్యమంత్రికి కృతజ్ఙతలు తెలుపుకొన్నారు. శాలువ కప్పి గౌరవించారు. ఏడుకొండలవాడి తీర్థ, ప్రసాదాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3sSPWeA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour