Friday, 30 April 2021

18-44 వయస్కులకు వ్యాక్సినేషన్ ప్రారంభం: స్టాక్ లేదంటూ రాష్ట్రాలు, కేంద్రం ఏం చెబుతోందంటే?

న్యూఢిల్లీ: మూడో దశ కరోనా వ్యాక్సిన్ నేటి(శనివారం-మే 1) నుంచి ప్రారంభమైంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సుమారు కోటి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించగా.. పలు రాష్ట్రాలు మాత్రం తమ వద్ద స్టాక్ లేదంటూ 18-44ఏళ్ల వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వాయిదా వేశాయి.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gPcZni
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour