Thursday, 22 April 2021

ఏప్రిల్‌ 27న తేలనున్న జగన్ భవితవ్యం- బెయిల్‌ రద్దుపై సీబీఐ కోర్టులో- రఘురామ పిటిషన్‌పై

అక్రమాస్తుల కేసులో తనపై దాఖలైన సీబీఐ కేసుల్లో బెయిల్‌పై ఉన్న సీఎం జగన్ భవితవ్యం త్వరలో తేలిపోనుందా ? జగన్‌ బెయిల్‌ రద్దు కోరుతూ వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపిన హైదరాబాద్ సీబీఐ కోర్టు ఏం తీర్పు ఇవ్వబోతోంది ? ఇది కచ్చితంగా ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేయబోతోందా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3n7ItGq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour