Thursday, 22 April 2021

రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరాపై మంత్రి మేకపాటి కీలక వ్యాఖ్యలు... తొలి ప్రాధాన్యత ఏపీకే...

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాక్సిన్ కొరత లేదని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో తయారయ్యే ఆక్సిజన్ విషయంలో రాష్ట్రానికే తొలి ప్రాధాన్యత అన్నారు. రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ట్రాలకు సప్లై చేస్తామన్నారు. మెడికల్ ఆక్సిజన్ సప్లైపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం నిఘా ఉందన్నారు. ఆక్సిజన్ సప్లైపై గురువారం(ఏప్రిల్ 22) మంత్రి సమీక్షా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2QKtB4z
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour