Thursday, 22 April 2021

షాకింగ్ : ఆ గ్రామంలో 300 జనాభా... 144 మందికి కరోనా పాజిటివ్...

కర్ణాటకలోని బెల్గావి జిల్లాలో ఉన్న ఆబనలి గ్రామంలో 50 శాతం మంది గ్రామస్తులు కరోనా బారినపడ్డారు. గ్రామంలో మొత్తం 300 జనాభా ఉండగా ఇందులో 144 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. మంగళవారం(ఏప్రిల్ 20) నిర్వహించిన యాంటీ జెన్ టెస్టుల్లో ఈ విషయం తేలింది. అయితే దీన్ని ధ్రువీకరించేందుకు గ్రామస్తులందరికీ ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నట్లు జిల్లా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32Eu5vG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour