Tuesday, 27 April 2021

మాజీ ప్రధాని కుటుంబంలో విషాదం -కరోనాతో వాజపేయి మేనకోడలు కరుణా శుక్లా మృతి

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదకరంగా కొనసాగుతున్నది. రోజువారీ కేసులు, మరణాలు ప్రపంచ రికార్డులను అధిగమిస్తున్నాయి. సామాన్యులతోపాటు ప్రముఖులెందరినో వైరస్ పొట్టనపెట్టుకుంటున్నది. ఇవి చాలదన్నట్లు ఆక్సిజన్ లేక చనిపోతున్నవారి సంఖ్యా కలవరపెడుతోంది. మాజీ ప్రధాని, దివంగత బీజేపీ నేత అటల్ బీహారీ వాజపేయి కుటుంబంలోనూ కరోనా విషాదాన్ని నింపింది.. జస్టిస్ రమణకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aGSeGD
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour