Friday, 30 April 2021

కోవిడ్ ఆస్పత్రిలో చెలరేగిన మంటలు: 18 మంది మృతి, పలువురికి తీవ్రగాయాలు

గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రంలోని భరుచ్ ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది కరోనా రోగులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 50 మంది రోగులను స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, అధికారులు కాపాడారు. ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న 18 మంది

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3gOO2Zb
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour