Friday, 30 April 2021

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల‌కు సిగ్గు లేదు , కరోనా రోగులపై కనికరం లేదు : వైఎస్ షర్మిల ధ్వజం

తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీతో పొలిటికల్ ఆరంగేట్రం చేస్తానని ప్రకటించిన వైయస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్ షర్మిల నిప్పులు చెరుగుతున్నారు.సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సిగ్గు లేదని ధ్వజమెత్తారు. అయ్యా కేసీఆర్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eGjwhv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour