పశ్చిమబెంగాల్లో ఆరో దశ పోలింగ్ చురుగ్గా సాగుతోంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు బారులు తీరారు. 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్లో ఆరో దశ అసెంబ్లీ
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32DeSeA
https://ift.tt/eA8V8J

No comments:
Post a Comment