Thursday, 22 April 2021

బెంగాల్‌ ఆరోదశ పోలింగ్‌- 11 గంటలకు 37 శాతం- ఓటర్లకు ధాని మోడీ, షా విజ్ఞప్తి

పశ్చిమబెంగాల్‌లో ఆరో దశ పోలింగ్‌ చురుగ్గా సాగుతోంది. ఉదయం నుంచి ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలు నియోజకవర్గాల్లో ఓటర్లు బారులు తీరారు. 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజలు భారీగా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమబెంగాల్లో ఆరో దశ అసెంబ్లీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32DeSeA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour