Thursday, 22 April 2021

డియర్ కామ్రేడ్ .. అత్యంత విషాదం .. కరోనాతో సీతారాం ఏచూరి కుమారుడి మృతిపై మోడీతో పాటు పలువురి ట్వీట్స్ !!

సీనియర్ వామ పక్ష నేత, సిపిఎం జనరల్ సెక్రెటరీ సీతారం ఏచూరి కుమారుడు ఆశిష్ ఏచూరి ఈరోజు ఉదయం ఢిల్లీలో కరోనా మహమ్మారితో పోరాడి మరణించారు. జూన్లో 35 ఏళ్లు నిండనున్న తన పెద్ద కొడుకు మరణాన్ని సోషల్ మీడియా వేదికగా సీతారాం ఏచూరి తెలియజేశారు. కరోనా పోరాటంలో తన కుమారుడి కోసం వైద్యం అందించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32EBCdY
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour