Thursday, 22 April 2021

కోవిడ్: ఆంధ్రా నుంచి వస్తున్నారా.. అయితే నో ఎంట్రీ… పొరుగు రాష్ట్రాల భయాలకు కారణమేంటి?

కోవిడ్ మొదటి దశలో ఉత్తరాంధ్రలో ప్రభావం తక్కువగా ఉంది. దాంతో తమ ఆహార అలవాట్లు, వాతావరణం, జీవన శైలి కరోనాను కూడా దరిచేరనివ్వలేదని ఉత్తరాంధ్రలో కొందరు చెప్పుకున్నారు. కానీ సెకండ్‌ వేవ్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం 2021,ఏప్రిల్ 21న ఏపీలో మొత్తం 9716 కరోనా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3tMy2L2
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour