Friday, 30 April 2021

చంద్రబాబుకు మునిశాపం, నిజం చెప్తే ఆయన తల వెయ్యి ముక్కలు, అందుకే ఇలా : మంత్రి వెల్లంపల్లి ధ్వజం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టిడిపి నాయకులను కావాలని తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని,జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సమయంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు.చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3vzadqa
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour